SRD: స్వయం పాలన దినోత్సవం సందర్భంగా ZPHS ఏదుల నాగులపల్లిలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి బోధనను ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులు స
AKP: నర్సీపట్నంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నియోజకవర్గ ఇంఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ను ప్రారంభించి సభ్యత్వాన్ని వేగవంతం చేశారు. పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్
W.G: భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ N.జ్యోతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెయిల్ మంజూరై చాలా కాలం నుంచి జైలులోనే ఉండిపోయిన ముద్దాయిల జామీను కో
సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు T20Iల్లో 29 సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 15 సార్లు, సౌతాఫ్రికా 14 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు తలపడ్డ గత చివరి 10 T20Iల్లో వెస్టిండీస్ 7 విజయాలతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం సాధించింది. అయితే, T20 ప్రపంచకప్
WNP: హాస్టల్ నిర్మాణ పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మార్చి 10వ తేదీ కల్లా భవనాన
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణపురం మండలానికి చెందిన తంగళ్ళపల్లి చక్రధర చారి–చంద్రికలు 371 గ్రాముల వెండి శివలింగాన్ని గురువారం బహుకరించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శేష వస్త
BHNG: మార్చి 3న మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి దేవాలయ కమిటీ ఛైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో
TG: ఖమ్మం పరిధిలోని వెలుగుమట్లకు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూములను పరిశీలిస్తున్నారు. అక్కడ గుడిసెలు తొలగించి పేదలను అధికారులు తరలించిన విషయం తెలిసిందే.
GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదో బెటాలియన్లో రెండో విడత సర్పంచుల శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఇటిక్యాల, ఎర్రవల్లి, మానవపాడు, అలంపూర్, రాజోలి మండలాల సర్పంచ్లు హాజరు అయ్యారు. గ్రామ అభివృద్ధి, సభల నిర్వహణ, డ్రైనేజీ, ఖర్చుల నిర
బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లోని పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకుడు విన్నకోట సురేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చే