NLG: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చిట్యాల – శ్రీరామ్ నగర్ స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్-30 ని తాత్కాలికంగా మూసివేశారు. కి.మీ. 53/5-6 వద్ద ఉన్న ఈ గేటును ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఈరోజు నుంచి బుధవారం సా. వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధిక
KDP: తెల్లవారుజామున ఎర్రగుంట్ల సీఐ కె.విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది మెరుపు తనిఖీలు నిర్వహించారు. వీధుల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఇళ్లను సోదాలు చేశారు. ఎలాంటి రికార్డు లేని 12 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా
PDPL:ఎ లిగేడు మండలం శివపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు 28 లబ్ధిదారులకు రూ.28,03,248 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకాన్ని 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. గ్రామ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. ఫ్
బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు తొలి వన్డే మ్యాచ్లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేసి.. 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా
NZB: ధర్పల్లి ఎంపీపీ కార్యాలయంలో 10 గ్రామాలకు చెందిన 96 మంది వార్డు సభ్యులకు మంగళవారం రెండవ విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ పరిపాలన వ్యవహారాలు, సభ్యుల బాధ్యతలపై ఐదు రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. వ
WGL: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా జరుగడానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మంగళవారం తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు
SKLM: కాశీబుగ్గ రైల్వే గేట్ సమీపంలో ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి వేళ చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలోకి ప్రవేశించి తూలంపావు బంగారు ఆభరణాలు చోరీ చేశారని ఆలయ అర్చకు
KDP: సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 2వ రోజుకూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లోని రికార్డులను, పలు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిన్న సింహాద్రిపురం ఎస్సై అనిల్ కుమార్ లంచం తీసుకు
తమిళ నటుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండగా.. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు టాక్. 2026 వేసవిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్
VKB: మోమిన్పేట్ మండలం అమ్రాదికలాన్లో శనివారం గుర్తుతెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ఈమేరకు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మండలంలోని అంబేద్కర్ సంఘాలు ఇవాళ మండి పడ్డాయి. లేని పక్ష