బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు తొలి వన్డే మ్యాచ్లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేసి.. 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 215.