TG: ఖమ్మం పరిధిలోని వెలుగుమట్లకు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూములను పరిశీలిస్తున్నారు. అక్కడ గుడిసెలు తొలగించి పేదలను అధికారులు తరలించిన విషయం తెలిసిందే.
Tags :