W.G: భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ N.జ్యోతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెయిల్ మంజూరై చాలా కాలం నుంచి జైలులోనే ఉండిపోయిన ముద్దాయిల జామీను కోర్టుకు సమర్పిస్తే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అనంతరం సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.