GDWL: ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం లబ్ధి పొందాలంటే గడువులోగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని ఏఈఓ చందన పేర్కొన్నారు. గట్టు మండలం ఇందువాసి గ్రామంలో రైతు భరోసా దరఖాస్తుల ప్రక్రియపై ఆమె స్పష్టతనిచ్చారు. గ్రామంలో దాదాపు 102 మంది రైతుల దరఖా
KNR: హుజూరాబాద్, కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతులు జనగామ జిల్లా నర్మెట్టలో జరిగే రైతు ఉత్సవాలకు శుక్రవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ఈనెల 19 నుంచి 22 వరకు నిర్వహించే ర
NLG: ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. ఇవాళ నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు తోఫాను అందించారు. సోదర భావంతో మెలుగుతూ పండుగలను సామరస్యంతో
MDK: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. జిల్లావ్యాప్తంగా 61 మందికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పదవులు కేటాయించగా, సిద్ధిరాములుకు వై
PPM: బలిజిపేట మండలం శివరాంపురం పంచాయతి చెల్లింపేట బీసీ కాలనీలో రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు నిర్మించినప్పటికీ సీసీ రోడ్డు వేయకపోవడంతో వర్షం పడితే నీరు నిలిచిపోయి బురదలో నడవడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపా
JN: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మల్లికాంబ మనో వికాస కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడుతూ… మానసిక దివ్యాంగ చిన్నారుల
పాక్ ప్లేయర్ల ముంగిట తమ క్రికెట్ బోర్డ్(PCB) సాగిలపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహ్జాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ఇంత బలహీనంగా PCBని గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రస్తుత పాలక బోర్డ్ వల్ల ఏం కాదని విమర్శించాడు. కొత్త ప్లేయర్లను తీసుకొచ్చే అవక
RR: తెలంగాణలో నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యాచారం మండలం గున్గల్ గ్రామస్తులైన రైతు కుటుంబానికి చెందిన ఆవ రమాదేవి-జంగయ్యల కుమారుడు ఆవ మోక్షిత్ 95 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి ప్రతిభకు గ్రా
ATP: గుత్తిలో శుక్రవారం ఒక్కసారిగా చికెన్, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఎన్నడు లేని విధంగా కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 300, కేజీ మటన్ ధర రూ.750-రూ.800 వరకు ధర పలుకుతుందని చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో కోళ్లు దొరకడం ల
JGL: TGNPDCL పరిధిలో కొత్త సర్వీసుల కోసం సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని SE బి. సుదర్శనం తెలిపారు. కొత్త LT కనెక్షన్లు, అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్ ఛార్జీలను సరళంగా, ఏకరీతిగా నిర్ణయించామన్నారు. స్థల పరిశీలన లేకుండా త్వరితగతిన