PPM: ఇల్లు లేని నిరుపేద గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. ఈమేరకు గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్కీ గిరిజనులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రెం
అన్నమయ్య: మదనపల్లి–కర్ణాటక సరిహద్దులో చీకిలబైలు సమీపంలోని చెక్పోస్టు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన బషీర్ బాష మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ కోమాలో ఉన్నట్లు
ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో బుధవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందోత్సాహాలతో కాలనీలో తిరుగుతూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజు నాయక్, గండ్రకోట కుమార్, కొట
సత్యసాయి: బుక్కపట్నం మండలం పాముదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఖిద్మత్-ఎ-ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు షామీర్ ఆధ్వర్యంలో 60 మందికి రైటింగ్ ప్యాడ్లు, పెన్ను
BHNG: బొమ్మలరామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తండా వాసులతో కలిసి రంగులు చల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు. బంజరా సోదర సోదరీమణులతో కలిసి స
TG: సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన రావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్లను పదే పదే బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో ఐదుసార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారన్నారు. తరచూ అధికారుల బదిలీల వల్ల పాలన క
HNK: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. వాహనదారులు తమ వాహనంపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పెండింగ్ ట్రాఫి
AP: రాష్ట్ర అసెంబ్లీలో విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. హోంమంత్రి అనిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇకపై 30 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. వాణిజ్య, నివాస భవనాలకు ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి చేశారు. భద్
GNTR: రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బలంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. బుధవారం అసెంబ్లీలోని జనసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో జరిగిన శాసనసభ పక్ష సమ
JGL: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై ఉన్న అభిమానంతో పెగడపల్లికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తన చేతిపై మంత్రి ముఖచిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్నారు. మంత్రిపై ఉన్న అభిమానం, మంత్రిగా లక్ష్మణ్ కుమార్ చేస్తున్న అభివృద్ధ