JGL: గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బొంకూర్ జాతర మహోత్సవాల వాల్ పోస్టర్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని ఆయన కోరారు. ఉత్సవాలక
EG: దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి శ్రీనివాస్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు .వైద్య ఖర్చుల నిమిత్తం లబ్దిదారులైన దాసరి సత్య కోటేశ్వరర
ADB: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి23న సెంట్రల్ లేబర్ కార్యాలయం హైదరాబాద్లో తలపెట్టిన ధర్నా కార్యక్రమం
TG: మోయినాబాద్ ఫామ్హౌజ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ పూర్తయింది. ఉప్పరిపల్లి కోర్టు ఈ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో అరెస్టయిన పైలట్ రోహిత్ రెడ్డి, రితీశ్ రెడ్డి, నమిత్ శర్మను విచారించేందుకు వారం రోజులపాటు త
GNTR: గరికపాటి నరసింహా రావు ఇటీవల పాఠశాల విద్యార్థుల గురించి చేసిన వ్యాఖ్యలను AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గరికపాటి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి నార
TG: అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234కోట్లతో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తాము పాలకులం కాదని.. ప్రజలకు సేవకులం అని స్పష్టం చేశారు. ప్రజ
VKB: బొంరాస్పేట మండల కేంద్రంలో భక్త సమాజం ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించింది. స్థానిక సర్పంచ్ వీరేశలింగం పోస్టర్ను ప్రారంభించి భక్తులు వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు
TG: రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నట్లు పేర్కొన్న
AP: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని సామాజిక ఆస్పత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వార్డులు, మందుల నిల్వ గదిని తనిఖీ చేసిన ఆయన.. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం సాధారణ
KNR: తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల రైతులు, ప్రజాపాలనలో భాగంగా నర్మెట్ట గ్రామం, సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ స్టాల్స్ను సందర్శించేందుకు శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఇందులో అల్గునూర్, తిమ్మాపూర్, పోరండ్ల గ్రామాల రై