RR: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో దివంగత నాయకుడు పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, ఆయన విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,
KRNL: ఆలూరులో సోమవారం ఉదయం 11 గంటలకు బెల్లగుండు ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు భూమి పూజ చేయనున్నట్లు కార్యవర్గం తెలిపింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇంఛాార్జ్ వైకుంఠం
ADB: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వాహనదారులను పోలీసులు అభినందించారు. బోథ్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను, సీట్ బెల్ట్ ధరించిన కా
NZB: ఇటీవల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడంతో ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీకి ఎంప్లాయిస్ జేఏసీ ఛైర్మన్ సుమన్ కుమార్ ధన్య వాదాలు తెలిపారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాల ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఎంప్లాయిస్ జ
ATP: తిరుపతిలోని (ఏపీఎస్పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో ఈనెల 4న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధు
KMM: ములుగులోని హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తన సతీమణి మాధురితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం గర్భాలయంలో
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వారి పెళ్లికి సంబంధించిన సరికొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాయల్ డోలీలో రష్మిక ఎంట్రీ ఇవ్వగా, చేతిలో ఖడ్గంతో విజయ్ రాజసం ఉట్టిపడేలా కనిపించిన ఈ ఫొటోలు ఆకట్టుకు
NLG: త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ప్రయాణం నరకప్రాయంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోసి చదును చేసి వదిలివేయడంతో రోడ్డు మార్గం అధ్వానంగా తయారైందని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం
SRPT: విజయవాడలో జరిగిన నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో సూర్యాపేట బాల్ భవన్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. యండి షగుఫ్తకు ఆల్ ఇండియా డ్రాయింగ్ అవార్డ్, పలువురికి గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కాయి. గురువు దాసరి యల్లయ్య సన్మానింపబడ్డారు. బాల
KMR: ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు మాసానిపల్లిలో కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ సునంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు సావిత్రి, యేచవ్వలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్ల