KNR: తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల రైతులు, ప్రజాపాలనలో భాగంగా నర్మెట్ట గ్రామం, సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ స్టాల్స్ను సందర్శించేందుకు శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఇందులో అల్గునూర్, తిమ్మాపూర్, పోరండ్ల గ్రామాల రై
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇబ్రహీంబాద్కు చెందిన చిన్నారి చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3,89,228 చెక్కును మంజూరు చేపించారు. ఇవాళ ఎమ్మెల్యే తన కార్యాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజ
అసిఫాబాద్: కాగజ్ నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 5వ రాష్ట్ర మహాసభ కరపత్రాలను జిల్లా అద్యక్షులు వంగరి ప్రవీణ్ శుక్రవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. RTI కార్య
SRCL: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన అమలు చేయాలంటూ అమలు చేయాలంటూ బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
NRML: కుబీర్ మండలం కుప్టీ గ్రామ సర్పంచ్ పోతుగంటి గంగారం (42) శుక్రవారం కన్నుమూశారు. రెండు నెలల క్రితం భైంసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన, చికిత్స పొంది ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 19 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23తో ముగియనుంది. జనరల్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ కన్సల్టెంట్ తదితర పోస్టులు ఉండగా.. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి ఫిబ్రవరి 23న సోమవారం మార్కెట్ యథావిధిగా ప
SDPT: ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లలో స్కాంలు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి స్కాంలు చేస్తున్నాడని అన్నారు. అందులో సీఈ, ఈఎన్సీ అందరూ రిటైర్డ్ వాళ్లే ఉన్నారని తెలి
MNCL: చెన్నూర్ మండలంలో శుక్రవారం ఏకకాలంలో సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నట్లు తెలిపారు. దాడులలో పట్టుబడ్డ మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నామన్నారు. తదుపరి చర్యల నిమి
NGKL: అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఈ రోజు శ్రీరామనవమి వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో మూడు రోజుల పాటు ఉత్సవాల