NRML: గ్రామాల్లో ప్రతిరోజూ మెరుగైన పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున
KRNL: ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ ఖండించారు. కృష్ణా జిల్లా వీరవల్లి బాబులపాడు మండలంలోని జడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి టీచర్పై దాడి చేయడం బాధాకరమన్నారు. విద్యార్థు
T20 WC వేళ ఓ పాక్ క్రికెటర్ శ్రీలంకలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. లంకతో సూపర్-8 పోరుకు ముందు ఆ ప్లేయర్.. హౌస్ కీపింగ్ మహిళను వేధించాడు. గమనించిన తోటి సిబ్బంది ఆమెను రక్షించి.. హోటల్ యాజమాన్యానికి ఫిర్
AP: కృష్ణా జిల్లా గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. రన్వేపై నుంచి టేకాఫ్ అవుతుండగా ఇంజిన్లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు. దీంతో రన్వేపైనే విమానాన్ని ఆపేశాడు. ఆ విమానంలో మంత్రి గొట్టిప
NLG: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుభరోసా పథకంపై గొప్పలు చెప్పుకుంటున్నవ్పటికీ, ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు. రైతులకు పెట్టుబడులు లేక అప్పు
MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్న కలెక్టర్లు, ఎమ్మార్వోలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పలు గ్రామాలలో ఉన్నత అధికారులకు ప్రజలు అక్రమ రవాణాను అడ్డుకోవాలని వినతి పత్రాలు అందజేసిన ఏ మాత్రం స్పందించడం లే
SRCL: బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా ఈ నెల 15న సిరిసిల్లలో సుమారు 5000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. సభ ఏర్పాట్లపై ఈ నెల 6న కామాక్షి బ్యాంకెట్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట
NZB: ధర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్, ఆదర్శ కళాశాలల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథమెటిక్స్ 1బీ, జువాలజీ పరీక్షలకు మొత్తం 4 విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాసులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం ఆదేశాల మేరకు నూతనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్, డ్రగ్స్ సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టే
RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని భీమ్ చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. ఈరోజు శంకర్పల్లి మండల పరిధిలో చందిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంతోనే పేదలకు