ప్రకాశం: సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు మూలగుంటపాడు రోడ్డులో ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీనిపైకి చెట్టు కొమ్మలు పెరిగాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఎవరైనా పొరపాటున ట్రాన్స్ఫార్మర్ తాకితే షాక్ తగిలే అవకాశం ఉంది. విద్యుత్ శ
జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేట గ్రామంలోని శ్రీ శివ పంచాయతన సహిత ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ సిద్ధాంతులు నంబి వేణుగోపాలచార్యులు, విశ్వనాథ శర్మ, వాసుదేవా చార్యులు భక్తులకు రాశిఫలాలను వివరించారు. ఈ
GNTR: అన్నం పూర్ణచంద్రరావు నవ్య వారాహి ప్రైవేట్ లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేర్లతో అరండల్ పేటలో ఆఫీస్ ఏర్పాటు చేశాడు. రూ.1 లక్ష పెట్టుబడికి రూ.2 లక్షలు లాభం, డ్రాలో 40 గ్రాముల బంగారం ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి ఈనెల 14న పరారయ్యాడు. బాధితురాలు చిం
నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(NBCC) 60 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్, ఇంజినీర్ తదితర పోస్టులు ఉండగా.. డిప్లొమా, డిగ్రీ/MBA/MSW/PG/CS ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ
VSP: P.M.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల వలన ఒక మహిళ తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మహిళ కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు P.M.పాలెం పోలీసులు విస్తృతంగా గాలించి గురువారం వారి ఆచూకీ
T20 WC ఛాంపియన్ భారత్ జూలైలో 5 T20లు, 3 వన్డేల కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు సన్నాహంగా సూర్యసేన జూన్లో ఐర్లాండ్తో తలపడనుంది. ఆతిథ్య ఐరీష్ జట్టుతో 3 T20ల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించ
W.G: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో దాతలు పోషించే పాత్ర వెలకట్టలేనిదని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కొనియాడారు. గురువారం వాండ్రంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వివేకానంద పార్కుకు పునాది రాయి వేయ
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 37.6 నుంచి 38.9 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. ఆగ్
VZM: కొత్తవలస మండలలో గురువారం ఓ గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించింది. పాత కొత్తవలస సమీపంలో న్మశాన వాటికకు వెళ్లే రహదారి బంధలో మృతదేహం బయటపడింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి భయాందోళన చెందారు. వెంటనే VRO రాధాకృష్ణకు, పోలీసులకు సమాచారం
HYDలో ఉగాది పండుగ వేళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రూ. 2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్ విడుదల చేశారు. వైద్యం కోసం రూ. 25 వేల కోట్లు, విద్యకు రూ.30 వేల కోట్లు, యూనివర్సిటీలకు రూ.10 వేల కోట్లు, ఈ ఏడాది 2లక్షల ఉద్యోగాలు అందించాలని బడ్జెట్ లో పెట్టాలని