BHPL: గణపురం మండలానికి చెందిన నందకిశోర్ తెలంగాణ గద్దర్ అవార్డ్స్-2025లో ఉత్తమ గేయ రచయితగా ఎంపికయ్యారు. ప్రముఖ హీరోలు ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమాలోని ‘నా కొడుకా’ పాటకు గాను ఆయనకు ఈ గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకట
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమ
AP: దేశాభివృద్ధిలో సంస్కరణలే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘రైసిన్ డైలాగ్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఏపీని అభ
సత్యసాయి: పరిగిలోని సీతారాంపురం కాలనీలో డ్రైనేజీ సమస్యలు, పాముల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పంచాయతీ సెక్రటరీ అరుణకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె శనివారం స్థానిక నాయకులతో కలసి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. క
JN: కొడకండ్ల మండలం నరసింగాపురం గ్రామంలోని దుర్గమ్మ గుడి నుంచి రిజర్వాయర్ గేట్ వరకు కాలువ పక్క కందకం పూడికతీత పనులను శనివారం ఉపాధి హామీ మండల అధికారి కుమారస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు పని విధానం, నాణ్యతపై పాటించాల్సిన విషయాలను ఆయన
ATP: డి.హీరేమల్ మండలంలో రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి చెందాయి. హోసగుడ్డ గ్రామ సమీపంలో మేత కోసం వెళ్లిన గొర్రెలు.. పట్టాలు దాటుతుండగా గుంతకల్ నుంచి చిక్కజజూర్ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని గొర్రెలకు గా
NGKL: ఆమనగల్లు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ ‘AA23’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో విజయ్ భాగం కానున్నట్లు వార్తలు
TG: రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పొలంబాటకు రూ.3 వేల కోట్లు కేటాయిస్తామన్నారని.. ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రైతుల సమస్యలపై గ్రామాల్లో పోరాటాలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో సీఎంను నిలదీస్త
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర రమేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. అతనికి ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. ఆ సోదరీమణుల వివాహం తర్వాత తన తండ్రి మరణించారు. దీంతో రమేష్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ.. తనకు వచ్చే సంపాదనతో కన్నతల్లి