KRNL: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమార స్వామిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కుమార స్వామి నివాసంలో ఎంపీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జిల్లాలో ప్రతిపాదిత పారిశ
E,G: కొంతమూరు సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల నేపథ్యంలో ఉదయం10 గంటల నుంచి 2 గంటల వరకు పరిసరాల్లో విద్యుత్ ఉండదన్నారు. దీంతో కళ్యాణ్ నగర్, ఆదర్శనగర్, జంగాల కాలన
NLG: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్ ఎల్ బీసీలో గురువారం రాత్రి రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక సర్పంచ్ జిల్లపల్లి రేణుక రాజు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు బియ్యం, కిరాణా సరుకులను రంజాన్ కానుకగా అందజేశారు. పేదల పండుగ ఆనందాన
ఈ ఏడాది జనవరిలో మొత్తం టెలికాం సబ్స్క్రైబర్ల సంఖ్య 78.6 లక్షలు పెరిగి 131.4 కోట్లకు చేరిందని ట్రాయ్ డేటా విడుదల చేసింది. ఇందులో వైర్లెస్ సబ్స్క్రైబర్ల వాటానే 75.7 లక్షలు పెరిగి 126.6 కోట్లకు చేరింది. ఎయిర్టెల్ 44 లక్షల మంది కొత్త కస్టమర్లను సాధి
కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో రూ.3 కోట్ల 50 లక్షల నిధులతో ఈడుపుగల్లు నుంచి ఉప్పులూరు వరకు ఏడు మీటర్ల వెడల్పుతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నో సంవత
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణశాఖ ప్రకటించింది. రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి
SKLM: ఇచ్ఛాపురం మండల ఈదుపురంలో శిర్డీ సాయి ఆలయ 15వ వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఉలాసి గోపాలరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇవాళ ప్రత్యేక హారతి, నారాయణ సేవ తదితర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ని
E.G: సీతానగరం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక మహిళలు గురువారం 108 రకాల పిండి వంటలతో సారెను సమర్పించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతుందని గ్రామస్థులు తెలిపారు. గరగ నృత్యాలు బా
TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలోని మర్కస్ మజీద్లో నిర్వహించిన ఇఫ్తియార్ విందులో తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన తర్వాత, ముస్లిం సోదరులు ఇచ్చిన విన్నతుల
KMR: బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం రాత్రి బస్సు కిందపడి అర్భాత్ కాలనీకి చెందిన హఫీస్ (60) అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. బస్టాండ్ ప్రాంతంలో ఆటోల రద్దీ పెరగడం వల్ల ప్రయ