W.G: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో దాతలు పోషించే పాత్ర వెలకట్టలేనిదని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కొనియాడారు. గురువారం వాండ్రంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వివేకానంద పార్కుకు పునాది రాయి వేయడంతో పాటు రైతు సేవా కేంద్రం, గ్రామ సమైక్య భవనం, రామాపురం కాలనీ రింగ్ రోడ్డును ప్రారంభించారు.