AP: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల్లో 20 కార్మికులు చిక్కుకున్నట్లు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివ
మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్కు మెదక్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. పట్టణంలోని పిట్లంబేస్కు చెందిన వ్యక్తి ఇంటిపై దాడికి యత్నించారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయనను ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవే
CTR: ఐరాల మండలం తిరుమలయ్య గారి పల్లెలో శనివారం ఎమ్మెల్యే మురళీమోహన్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్ర
JGL: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, సురక్షిత ప్రయాణాన్ని కల్పించే లక్ష్యంతో జగిత్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో శనివారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఆటో, బస్సు, లారీ, ఇతర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్
NRML: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలోని కీర్తన అనే రెండేళ్ల పసి పాప కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పాపను హత్య చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో రత్నకల్యానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర
MBNR: ఉద్యోగం కోసం ఆశతో వెళ్లిన ఓ బీసీ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన జియో ఆఫీస్ మేనేజర్ మధుకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ SI విజయ్ తెలిపారు. సోమవారం నిందితుడు మధుకర్ రెడ్డిని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలన
TG: MIM అధినేత ఒవైసీ చేతిలో రేవంత్ సర్కార్ స్టీరింగ్ ఉంది అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హోంశాఖ ఎవరి చేతిలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. మార్చి 7 నుంచి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. రైతుల సమస్యలపై అసెంబ్
WGL: భూ భారతి స్కామ్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి మొదలు మండల స్థాయి అధికారుల వరకు కలిసి దళారులతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయాలు నష్టం జరుగుతున్నా CM స్పందించకపోవడం దేనికి సం
KMM: వైరా మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. శనివారం వైరా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ కాపా చంద్రకళ అధ్యక్షతన పాలకవర్గం సాధారణ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ము
TPT: జిల్లా పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు జిల్ల