NRML: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలోని కీర్తన అనే రెండేళ్ల పసి పాప కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పాపను హత్య చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో రత్నకల్యానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.