రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. అలాగే, అభిషేక్, తిలక్ ఫామ్ విషయంలో తమకు ఎటువంటి ఆందోళన లేదని పేర్కొన్నాడు. R
WGL: వరంగల్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలి రోజు పరీక్షలో జనరల్ మొత్తం 5680 విద్యార్థులకు గాను 5491 హాజరు కాగా 189 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 767 విద్యార్థులకు గాను 694 హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్
RR: గోపనపల్లి ప్రాంతంలో సమగ్ర జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. జీహెచ్ఎంసీ, రామ్కీ ఫౌండేషన్, ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని స్థాపించనున్నాయి. నిరాశ్రయ జంతువులకు ఆశ్రయం, వైద్య సేవలు, శస
NZB: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 19,150 మంది విద్యార్థులకు 18,574(97%) హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా హైపవర్ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డ్ కోమటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మైనంపల్లి ప
WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రెండు రోజుల ముందు ఓపెన్ జిమ్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేసి హడావుడి చేశారు. కేవలం ఎన్నికల ప్రచార కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బుధవారం ఎన్నికలు పూర్తయ్యాక ఆశిలాఫలకాన్ని ప
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సందర్శించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో ఎమ్మెల్యే భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమావేశమై మాట్లాడుతూ.. ప్రతిరోజు సా
MDCL: మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్, బలరాం నగర్ వాటర్ వర్క్స్ మేనేజర్ నవీన్ను వాజ్పేయి నగర్ కార్యాలయంలో కలిశారు. మంజూరైన భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. పాడైన మాన్ హోల్ కవర్లు తక్షణం బాగుచేయాలని సూచించారు. రాబోయే
SDPT: గజ్వేల్లోని ఎడ్యుకేషన్ హబ్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సీఐ రవికుమార్ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లే