MDK: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. జిల్లావ్యాప్తంగా 61 మందికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పదవులు కేటాయించగా, సిద్ధిరాములుకు వైస్ ప్రెసిడెంట్ పదవి కేటాయించారు. కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.