KRNL: జిల్లాలోని బేడబుడగ జంగాల సమస్యలను కోడుమూరు MLA దస్తగిరి ఇవాళ అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న వీరు ఆర్థికంగా వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకం కలుగుతోంద
అన్నమయ్య: పాలకుల కుట్రలకు ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులు బలవుతున్నారని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. ఆయన గురువారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. మద్యం పాలసీపై అప్పటి సీఎం చంద్రబాబు, ప్రభుత్వ
లండన్లో ట్యాక్సీ డ్రైవర్ కావడం సివిల్ సర్వీసెస్ పరీక్ష అంత కఠినం. అభ్యర్థులు దాదాపు 25 వేల వీధులు, వేల సంఖ్యలో ల్యాండ్మార్క్లను కంఠస్థం చేయాలి. ఈ నైపుణ్యం కోసం కనీసం మూడేళ్లు కష్టపడాలి. 160 ఏళ్ల నాటి ఈ పరీక్ష ద్వారా నగర భౌగోళిక పరిస్థితుల
ADB: జైనథ్ మండల విద్యాశాఖ అధికారి MEO శ్రీనివాస్ బెల్లూరి పాఠశాలను సందర్శించారు. తరగతి గదులను పర్యవేక్షించిన ఆయన, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, మౌలిక వసతులప
HYD: మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం నేతృత్వంలో ప్రొ. కోదండరాం, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి, త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభ
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ఇవాళ సిట్ అధికారులు ఎదుట లొంగిపోయారు. రాజ్ కేసిరెడ్డికి సమీప బంధువైన అవినాష్, గత కొంతకాలంగా పరారీలో ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అధి
KRNL: దేవనకొండ మండలం కరివేములలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ దేవాలయానికి ఆలూరు MLA విరుపాక్షి ఇవాళ రూ.20వేల విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే సేవాభావాన్ని గ్రామస్థులు ప్
కడప జిల్లా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పింఛన్ లభించని వారికి మరల మార్చి 2వతేదీన పంపిణీ చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లాలోని 2,80,808 మంది లబ్దిదారులకు రూ.122,43,81,500ల నిధుల
TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనల్లో మాజీ MLA బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జిల్లా ప్రధాన న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు వ
SRPT: అనంతగిరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో ఇఫ్కో ఆర్థిక సహాయంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్సు షెల్టర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి అనంతగిరి