AP: శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రోడ్ రిపేర్ వల్ల డయేరియా వ్యాపించిందని, మొత్తం 65 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరగా 8 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. తా
PLD: జిల్లాలో సంప్రదాయ వృత్తులతోపాటు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను మంగళవారం ఆదేశించారు. డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఈ సాంకేతికతపై అవగాహన కల్పించడం
SRPT: జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ jr కళాశాలలు 86 ఉన్నాయి. వీటిలో మొత్తం 16,178 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంత్సరం జనరల్ విభాగంలో 6609 మంది విద్యార్థులు,ఒకేషనల్ విభాగంలో 1579 మంది విద్యార్థులు ఉన్నారు.అలాగే ద్వితీయ సంవత్సరం జన
ASR: దేవవరం, గొడిచెర్ల గ్రామాల్లో అక్రమంగా మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై సాహిబా అంజుమ్ తెలిపారు. దేవవరంలో 20, గొడిచెర్లలో 9 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు.
NTR: విజయవాడలోని కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ లక్ష్మీశా మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న జలజీవన్ మిషన్ పనులను అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, నిరంతర పర్యవేక్షణలో వేగవంతంగా పూర్త
NZB: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని బుర్రా రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ఆడి విజయం సాధించారని HM సాయన్న తెలిపారు. బుష్త్రాను, ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యా యుడు
కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ, ఇతర అధికారులతో కలిసి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధునికంగా రూపొందించిన 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాచారంతో కూడిన ఈ క్యాలెండర్లను జిల్లాలోని అన్న
KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాల కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 246, మోడల్ స్కూల్/కళాశాల కే
AP: మామిడి రైతులకు అదృష్టం వరించింది. కవర్లు తొడిగిన బంగినపల్లి మామిడి టన్ను ధర రూ.1.80 లక్షలు, తోతాపురి రూ.లక్ష పైనే పలుకుతోంది. ప్రభుత్వం కవర్లకు 50% సబ్సిడీ ఇవ్వడంతో ఎక్కువ మంది రైతులు ముందుకొస్తున్నారు. దీంతో పండ్ల నాణ్యత రెట్టింపయ్యిందని, తెగు
BPT: పిట్టలవానిపాలెం మండల హైవేలపై ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. నిద్రమత్తులో ఉన్న వాహన డ్రైవర్లను ఆపి, వారి ముఖాలు కడిగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలసట, నిద్ర కారణంగా జరిగే రోడ్డు ప్ర