ఏలూరు జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పాల్ సతీశ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా జరుగుతుంద
నంద్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశాలతో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆశ్రఫ్ బాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. నిషేధిత వస్తువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన
KDP: గోపవరంలో సంఘ సముద్రం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంపై అక్రమ నిర్మాణం వివాదం రేగింది. సర్వే నెంబర్ 1122-2Aలో అధికారులు ఏర్పాటు చేసిన చూచిక బోర్డును తొలగించి ఓ వ్యక్తి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువె
KRNL: కోసిగి మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంగ్లిష్ మీడియం 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు సుందర్ తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో
SRCL: ఇంటర్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష ర
HNK: కాజీపేట పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో PMKVY 4.0 స్కీమ్ కింద ‘ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్’, ‘CNC ఆపరేటర్’ కోర్సుల్లో మూడు నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపార
AP: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, గుడివీధిలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. మెరుగైన పారిశుధ్యం కోసం కార్పొరేషన్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తాగునీటి సరఫరాను పైపు
నాచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ‘ఆయా షేర్’ నిన్న వచ్చేసింది. ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ సాంగ్ పై నెట్టింట నెగిటివ్
AP: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలపై చర్చ కొనసాగుతోంది. నెలకు రూ.10 వేల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పథకాలు వర్తించవని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. గ్రామీణ ప్రాంత
JGL: ధర్మారంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఇవాళ ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు కేంద్రాలలో 571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రం లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు,