NDL: ఆత్మకూరుకు చెందిన అబ్దుల్ రషీద్ Border Security Force (బీఎస్ఎఫ్)లో ఉద్యోగం సాధించిన సందర్భంగా బుధవారం డీఎస్పీ రామాంజి నాయక్, అర్బన్ సీఐ మహేశ్వర రెడ్డి అభినందించారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ పస్పిల్ మున్నా మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో ర
హుజూర్నగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మురుగు నీటి పూడికతీత, వీధి దీపాల మరమ్మతులు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల మెరుగుకు నిధులు కేటాయించడంపై ఫ్లోర్ లీడర్ కోతి సంపత్
W.G: జిల్లాలో ఎంపిక చేసిన 30 రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీలపై కలెక్టర్ నాగరాణి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్లో ఆమె మాట్లాడారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం, వ్యత్యాసాలను సహించే
VSP: వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కే.కె రాజు ఆధ్వర్యంలో అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో వార్డు, సచివాలయం స్థాయి పార్టీ కమిట
ATP: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 22,800 మంది, ఒకేషనల్ విభాగంలో 2,469 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 810 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకు విచ
NLG: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల నష్టం కలిగించిన ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దోమలపల్లి గ్రామ శివారులో నిందితులను పట్టుకున్నాయి. అరెస్టు చేసిన కంద
PDPL: ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జరిగిన తనిఖీల ఆధారంగా క్రమశిక్షణ చర్యలు కొనసాగుతాయన
WGL: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యమని ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం 4వ వార్డులో పర్యటించి లీకైన మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతులు పూర్తి చేసి త్రాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, సైడ్
GNTR: బృందావన్ గార్డెన్స్లోని నిర్మానుష్య ప్రాంతంలో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెంటనే స్పందించారు. స్వయంగా ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకోగా, ఆమెను చూసి యువకులు ప
కాకినాడ: లండన్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్దాపురం కొండయ్య పేటకు చెందిన గొంతి అభిషేక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. క్రోయిడాన్ డప్పాసి హిల్ టెర్రస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని వెల