‘దువ్వాడ జగన్నాథం’లో అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశంపై తన అనుభవాలను నటి హరితేజ పంచుకుంది. బన్నీ పక్కన స్లిమ్గా కనిపించాలని గట్టి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. అందుకోసం వరుసగా 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకున్నానన
ATP: జిల్లాలో వ్యవసాయ పనుల కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రైతులకు అందుబాటులో 33 కిసాన్ డ్రోన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్’ యాప్ ద్వారా రైతులు తమకు కావాల్సిన సమయానికి డ్రోన్లను బుక్ చేసుకోవచ్
KDP: కమలాపురం మండలం దేవరాజుపల్లె నుంచి దాదిరెడ్డిపల్లె వరకు నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆదివారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి పాల్గొని ల
BDK: కరకగూడెం మండలం, అశ్వాపురపాడు గ్రామంలో జరిగిన కోవాసి లక్ష్మణ్ హత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించగా, గ్రామస్థుల వాంగ్మూలాలు నమోదు చేశారు. కేసు వెనుక ఉన్న అసలు కారణాలను బయ
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్కు ఆదివారం సికింద్రాబాద్ తిరుమలగిరి వాస్తవ్యులు గుంటూరి గంగాధర శాస్త్రి, సీతమ్మ వారి కుటుంబ సభ్యులు రూ.1,01,116 లక్షల విరాళం అం
AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆయన రాసల
KRNL: బంటనహళ్ గ్రామ యువత చేసిన నిరంతర పోరాటం, పట్టుదల ఫలితంగా శ్మశానవాటిక బ్రిడ్జి, అభివృద్ధి పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ ఏఈ సోమప్ప గ్రామానికి విచ్చేసి కాంట్రాక్టర్, సర్పంచ్ కుమారుడు, గ్రామ పెద్దలు, యువతతో సమావేశమయ్యారు. బ్రిడ్జ
RR: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో దివంగత నాయకుడు పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, ఆయన విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,
KRNL: ఆలూరులో సోమవారం ఉదయం 11 గంటలకు బెల్లగుండు ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు భూమి పూజ చేయనున్నట్లు కార్యవర్గం తెలిపింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇంఛాార్జ్ వైకుంఠం
ADB: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వాహనదారులను పోలీసులు అభినందించారు. బోథ్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను, సీట్ బెల్ట్ ధరించిన కా