MLG: జిల్లా DCC అధ్యక్షుడు పైడాకుల అశోక్ వివాహా మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, DCC దంపతులను శాలువతో సత్కరించి.. ఆశీర్వదించారు. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్
VKB: ఆధునికీకరణలో భాగంగా వికారాబాద్ రైల్వే స్టేషన్లోని మూడు ప్లాట్ ఫారాల్లో పనులు కొనసాగుతున్నాయి. దాదాపు రూ. 35 కోట్లతో స్టేషన్ను పునరుద్ధరిస్తుండగా ప్లాట్ ఫారాం 1, 2, 3 హల్లలో మరమ్మతులు వేగంగా సాగుతున్నాయి. ప్లాట్ ఫారాం ఎత్తు పెంచడంతోపాటు స
TPT: నారాయణవనం మండలం భీముని చెరువు స్మశానవాటికలో జరుగుతున్న పనులను ఆదివారం జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధ
NGKL: కల్వకుర్తి మండలం మార్చాలలో గ్రామపంచాయతీ అధికారులు ఆదివారం తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి స్వయంగా వాడవాడలా తిరుగుతూ.. ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడ
ELR: మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా ఏలూరు గిరిజన భవన్లో ఏపీ ఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్
KMR: బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాల్ కిషన్ మహిళా దినోత్సవం సందర్భంగా కూరగాయలతో మహిళా చిత్రం వేసి ఆకట్టుకున్నారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమైందని, అందరూ మహిళలను గౌరవించాలని చిత్రం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ చిత్రం చూసిన ప
BDK: పాల్వంచ పట్టణ ప్రాంతంలోని 40 డివిజన్లో పారిశుద్ధ్య పనులను స్వయంగా మేయర్ మూడ్ గణేష్ ఆదివారం పర్యవేక్షించారు. మురికి కాలువ శుభ్రత విధి దీపాలు డ్రైనేజీ వ్యవస్థ వంటి పలు సమస్యలు దగ్గరుండి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బ
WGL: జిల్లాలో అక్రమంగా పట్టుబడిన రేషన్ బియ్యాన్ని ఈ నెల 17న వేలం వేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద, పౌరసరఫరాల శాఖ డీఎం సంధ్యారాణి ఇవాళ తెలిపారు. మొత్తం 2127.22 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో వేలం జరు