BHNG: శ్రీ లక్ష్మినరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.3,61,780, కార్ పార్కింగ్ రూ. 1,07,500, VIP దర్శనాలతో రూ.1,05,000, బ్రేక్ దర్శనాలతో రూ.50,400, ప్రధాన బుకింగ్ రూ. 85,150, వ్రతాలతో రూ.34,000, తదితర విభాగాల నుంచ
JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ, కురుమగూడెం పొలాల్లో చాళుక్యుల కాలం నాటి వీరగల్లులను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. బృంద సభ్యుడు కెవిజికె ఆచార్య బృందం వీటిని కనుగొనగా, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ శిల్పాల వివరాలను వెల్లడించారు. హైవ
NLG: అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను మిర్యాలగూడ గ్రామీణ పోలీసులు బుధవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం..ఆలగడప టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నేరేడుచర్ల వైపు నుంచి
NRPT: అంతర్జాతీయ క్రీడాకారుడు మృత్యుంజయుడు సుంకర్ బుధవారం హైదరాబాద్లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఓపెన్ వరల్డ్ మాస్టర్స్ గేమ్స్-2026లో కాంపిటేటివ్ క్రికెట్స్లో సిల్వర్ మెడల్ సాధించిన విజయాన్ని మంత్రిక
MBNR: జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ, మర్లు, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు లైన్మెన్ మాధవరెడ్డి తెలిపారు. కాలనీ ప్రజలు ఈ విషయాన్ని గమనించ
E.G: పీఎం కృషి సంచాయి యోజన నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై చర్చించేందుకు గురువారం దేవరపల్లి నిర్వహించే గ్రామసభలో ఎమ్మెల్యే వెంకటరాజు పాల్గొంటారని ఉప్పులూరు రామారావు తెలిపారు. సర్పంచ్ కడిమి వీరకుమారి అధ్యక్షతన పడమర చెరువు అభివృద్ధి, వాకిం
అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుగుంట మటన్ మార్కెట్ కాలనీలో నివాసముంటున్న వైసీపీ నాయకుడు వడ్డే పెద్దన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలనీలో మహిళలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో నిందితుడు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసినట్లు బ
SRCL: జిల్లా కలెక్టరేట్లో ఈఆర్సీ ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ నాగార్జునకు కలెక్టర్ గరీమ అగర్వాల్ ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు ఆయన హాజరయ్యారు
VSP: జీవీఎంసీ రైవాడ మంచినీటి సరఫరా పథకం ప్రధాన 1000 పీఎస్సీ పైపులైన్లో లీకేజీల మరమ్మత్తుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. లక్ష్మీనగర్, జ్యోతినగర