ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మార్కాపురం జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరగనుందని ప్రకాశం జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు నాయబ్ రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా నూతన కార్యాలయ ప్ర
AP: పర్యావరణ, జంతు ప్రేమికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వన్యప్రాణుల నుంచి మనుషులను రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఏనుగుల వల్ల పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు
AKP: అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానం మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం ఆలయాన్ని మూసివేసినట్లు దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తెలిపా
NRML: జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటివరకు రైతులు 1,60,000 వేల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా 1,40,000 బస్తాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికార
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో 14 మహిళా స్వయం సహాయక సంఘ భవనాల నిర్మాణానికి ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు వెల్లడించారు. బోయిన్పల్లి, చందుర్తి, ఇల్లం
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఎంపీడీవో గీతాంజలి ఆధ్వర్యంలో ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. పంచాయతీ చట్టం, నాయకత్వ లక్షణాలు, కార్యదర్శుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమ
GDWL: ఆదిశిలాక్షేత్రం మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7:30 గంటలకు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పిస్తామని ఛైర్మన్ ప
నిర్మల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాలా (వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అసోసియేషన్ సభ్యులందరూ ఒకరికొకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండగను శాంతియుతంగా, కేవలం సహ
VSP: విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం డోలోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవల అనంతరం స్వామివారిని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకువచ్చారు. ముందుగా సోదర
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో వెలిసిన హజరత్ యదుల్లా హ్ భాష ఖాద్రి ఉరుసు ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామ పురవీధుల గుండా స్వామి గంధాన్ని మేళ తాళాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు.