భారత స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 33 వికెట్లు సాధించిన భారత బౌలర్ బుమ్రా రికార్డును, 35 వికెట్లతో అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 19 మ్యాచ్లలోనే అర్షదీప్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు టీ
MDK: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థ
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో దందాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు.కోవూరు నియోజవర్గంలో ఎలాంటి దండాలు జరగకూడదని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చేయమన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు
MNCL: పత్తి కొనుగోలు ప్రక్రియను మార్చి నెల చివరిదాకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ శుక్రవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటికి 40% పత్తి చేనుల్లో, రైతులు ఇండ్లలో నిల్వలుగా ఉందని అన్నా
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో కల్తీ పాల కలకలం రేగింది. పాల సేకరణ నిర్వాహకుడు శ్రీశైలం గౌడ్ కృత్రిమ పాలు తయారు చేసి డైరీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో, మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో భార
కృష్ణా: నందివాడ మండలం పోలుకొండ గ్రామం చంద్రయ్య కాలువ కరకట్టపై దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేద బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన ఎస్టీ కుటుంబాలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా పైపులైన్ నిర్మాణం చేపడుతున్నార
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం తేజ మిర్చి క్వింటాకు రూ.19,000 అత్యధిక ధర పలికింది. ఈ నెల 20న రూ.18,000 ఉన్న తేజ మిర్చి, ఈ నెల 24న 18,300, 25న 18,400, 26న రూ.18,700 ధర చొప్పున పెరుగుతూ ఈరోజు క్వింటాకు రూ.19,000 ధర పలికింది. వారం రోజుల్లో రూ.వేల ధర పెరగడంతో రైతుల్ల
TPT: హెరిటేజ్ కంపెనీ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. నెయ్యి సరఫరాలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను,హెరిటేజ్ పాత్ర లేదన్నారు. అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందని అనుకోవడం వైసీప
AP: మండలిలో తిరుమల లడ్డూ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో మండలి ఛైర్మన్ శాసనమండలిని వాయిదా వేశారు. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ర్యాలీగా నినాదాలు చేస్తూ మండలికి వచ్చారు. నిజాలు బయటపడతాయన
BHPL: గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పనులు చిట్యాల మండలంలో వేగం అందుకున్నాయి. వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరడంతో రైతులు, కూలీలు ఉపాధి హామీ పనుల వైపు మళ్లుతున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పనులకు పెద్ద సంఖ్యలో కూలీలు