TPT: హెరిటేజ్ కంపెనీ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. నెయ్యి సరఫరాలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను,హెరిటేజ్ పాత్ర లేదన్నారు. అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందని అనుకోవడం వైసీపీ నాయకుల భ్రమ అని ఎద్దేవా చేశారు.