NLG: చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ, ‘ప్రజావేదిక’ నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.37 కోట్ల వ్యయంతో జరిగిన పనులపై ఈ ఓపెన్ ఫోరంలో సమీక్షించారు. పనుల పారదర్శకత, అమలు తీరును అధికారులు పరిశీలించారు.
IISER(ఐసర్) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు(2026-27)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఐసర్ ఆప్టిట్యూట్ టెస్ట్(IAT)కి దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. నాలుగేళ్ల BS, BTech, ఐదేళ్ల BS-MS ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉండగా.. ఇంటర్లో MPC,BiPC చదివిన విద్యార్
E.G: కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ సర్పంచ్ అన్నదేవుల చంటి ఆధ్వర్యంలో అక్కడి స్మశానవాటిక అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అందరిని ఆకట్టుకుంటోంది. తాజాగా స్మశానవాటికలో కాటికాపరి విగ్రహాన్ని చంటి తన సొంత నిధులత
KMM: జిల్లాలో రూ. 4 వేల అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరోలు గ్రామానికి చెందిన ఉదయ్, విక్రమ్కి కొంత నగదు బాకీ ఉన్నాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి గొడవ జరగగా.. విక్రమ్ తన స్నేహితులు మహేష్, లింగరాజు
ATP: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్-2026) పరీక్ష రాయదలచిన విద్యార్థులు ఈ నెల 3వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీలోగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. గుంతకల
KNR: జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన రొంటాల సాయి రిత్విక్ రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికయింది. సాయి రిత్విక్ రూపొందించిన “స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అనిమల్స్” ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపికైంది. జంతువుల బారి న
W.G: భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ వినతులు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పం
MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, బూడిద బస్తీలో ప్రభుత్వ విద్యుత్ ఇప్పించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు వినతిపత్రం సమర్పించారు. సింగరేణి సంస్థ విద్యుత్ కనెక్షన్లు తొలగ
VZM: నెల్లిమర్ల మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు బుధవారం భోగాపురం మండలంలోని బైరెడ్డిపాలెం, చేపలకంచేరు, ముక్కాం, రామచంద్ర పెట గ్రామాల్లో YCP గ్రామ కమిటీ సభల్లో పాల్లొన్నారు. ఆయన మాట్లాడుతూ.. త్వరితగతిన గ్రామ కమిటీల నియామకం చేపట్టాలని పార్టీ దిశానిర్