MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో తిరుమలనాథ రాకమకొండ బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహించనున్నాయి. సర్పంచ్ స్వాతి తిరుపతయ్య తన ఖర్చుతో 3 కిమీ మట్టి రోడ్డుకు మరమ్మత్తులు చేయించింది. బీటీ రోడ్ మంజూరుపై నాయకులు ఎప్పటికీ స్పందించక
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించదని అభిప్రాయపడ్డాడు. గ్రూప్-1 నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. అమీర్ వ్యాఖ్య
MDCL: మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి బొడుప్పల్ ప్రధాన రోడ్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్డు పక్కన ఉండే చెత్త నిర్వహణపై సానిటేషన్ కార్మికులతో మాట్లాడి.. చెత్త లేకుండా, పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవడం ముఖ్
కోనసీమ: రామచంద్రపురం డీఎస్పీ బి. రఘువీర్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది డీఎస్పీలను మంగళగిరి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన బదిలీ అయ్యారు. డివిజన్ పరిధిలో ఉత్తమ పోలీస్ అధికా
MNCL: ప్రజలతో కలిసి వార్డు సభ్యులు పనిచేయాలని గ్రామాలలో జన్నారం, లక్షెట్టిపేట ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం కొనసాగింది. పలు చట్టా
JN: ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం, ఇతర అంశాలపై జనగామ కలెక్టరేట్లో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అర్హుల
AP: IPS సునీల్ నాయక్పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. వైసీపీ హయాంలో Dy. స్పీకర్ రఘురామకృష్ణరాజును CID కస్టడీలో హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో గుంటూరు మొబైల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, ట్రాన్సిట్ వారెంట్ జారీ
TG: హన్మకొండలో దారుణం జరిగింది. వరుసకు పిన్ని అయిన మహిళపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ధరావత్ రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మహిళపై కోరిక పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన కోరిక తీర్చాలని తరచూ ఒత్తిడి చేశ
KRNL: ఆదోని జిల్లాలో సాధన నిరాహార దీక్షలు గురువారనికి 103వ రోజుకు చేరాయి. జేఏసీ నేతలు హనుమంతు, సుభాష్ చంద్రబోస్, నాగరాజు తదితరులు దీక్షలో ఉన్నారు. కొందరు నేతలు దీక్ష విరమిస్తారని ప్రకటించినప్పటికీ, మరో వర్గం దీక్ష కొనసాగించింది. ఉద్యమాన్ని బలహీన
KNR: చొప్పదండి మున్సిపాలిటీలో ప్రజలకు శుద్ధి చేసిన నీటిని 5 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ చొప్పున అందిస్తున్నట్లు చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ తెలిపారు. ఊరిలోని మంచినీళ్ల బావి నుంచి నీటిని సేకరించి, శుద్ధి చేసి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆమ