MNCL: ప్రజలతో కలిసి వార్డు సభ్యులు పనిచేయాలని గ్రామాలలో జన్నారం, లక్షెట్టిపేట ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం కొనసాగింది. పలు చట్టాలపై వార్డు సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావాలంటే అందరూ కలిసి పని చేయాలన్నారు.