HYD: సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి గుండె శస్త్ర చికిత్సలకు కేరాఫ్ అడ్రస్గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ కోసం క్యాత్ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్
NZB: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అధికారికంగా జరగనున్నాయి. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉమేశ్ చంద్ర జాదవ్ నేతృత్వంలో ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ను
SRCL: అందరం బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో వివిధ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ
SRPT: చివ్వేంల మండల పరిధిలోని బండమీది చందుపట్ల గ్రామంలో గల పల్లె దవాఖాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం ఉదయం 9:18 గంటలైనా దవాఖానకు తాళం వేసి ఉండటంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి
NRML: నిర్మల్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 244 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO పరశురాం తెలిపారు. ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు పరీక్షకు 6876 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6627 మ
NLG: చిట్యాల పురపాలికలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై మూత లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోయారు. దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని వార్డు ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధ
KMR: రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన నారెడ్డి సునంద గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రాథమిక విద్యను సొంత ఊరిలో, పదో తరగతి వరకు రామారెడ్డి జడ్పీహెచ్ఎస్ఈ అభ్యసించారు. మారుమూల గ్రామం నుంచి
NLR: అనంతసాగరంలో తహసీల్దార్ జయవర్ధన్ను సస్పెండ్ చేశారు. మండల కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని తీవ్రంగా వేధించి, లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో, విచారణ అనంతరం తహసీల్దార్ ల
ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి SC కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. బోర్వెల్ సౌకర్యం లేకపోవడంతో నివాసితులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్య
ప్రకాశం: పామూరు మండలం పమటకటకిందపల్లి గ్రామంలోని అంగన్వాడి కార్యాలయాన్ని శుక్రవారం తాసిల్దార్ వాసుదేవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అంగన్వాడి కేంద్రంలో పిల్లల హాజరు నమోదులు, పోషకాహార పంపిణీ, చిన్నారుల హాజరు వివరాలను పరిశీలించి స