MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణపురం మండలానికి చెందిన తంగళ్ళపల్లి చక్రధర చారి–చంద్రికలు 371 గ్రాముల వెండి శివలింగాన్ని గురువారం బహుకరించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శేష వస్త
BHNG: మార్చి 3న మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి దేవాలయ కమిటీ ఛైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో
TG: ఖమ్మం పరిధిలోని వెలుగుమట్లకు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూములను పరిశీలిస్తున్నారు. అక్కడ గుడిసెలు తొలగించి పేదలను అధికారులు తరలించిన విషయం తెలిసిందే.
GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదో బెటాలియన్లో రెండో విడత సర్పంచుల శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఇటిక్యాల, ఎర్రవల్లి, మానవపాడు, అలంపూర్, రాజోలి మండలాల సర్పంచ్లు హాజరు అయ్యారు. గ్రామ అభివృద్ధి, సభల నిర్వహణ, డ్రైనేజీ, ఖర్చుల నిర
బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లోని పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకుడు విన్నకోట సురేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చే
TG: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ల సేవలను గుర్తించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. ఆయనతో భేటీ అయిన జగ్గారెడ్డి.. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. ఈ
MDCL: మేడ్చల్ చెక్పోస్ట్ సమీపంలోని యూ-టర్న్ వద్ద వాహనం బ్రేక్ డౌన్ అవ్వడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. చెక్పోస్ట్ వైపు వచ్చే వాహనదారులు వేగం తగ్గించి, ట్రాఫిక్ పో
NTR: వత్సవాయి మండలంలో కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నేలకొరిగిన మొక్కజొన్న పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు సైంటిస్ట్లు శివప్రసాద్, భవాని, సత్యనారాయణ పరిశీలించారు. పడిపోయిన మొక్కజొన్నలో తీసుకోవాల్సిన జాగ్రత
SDPT: అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో
GNTR: GDCC బ్యాంకు అభివృద్ధికి మేనేజర్లు సమన్వయంతో పని చేయాలని ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు చెప్పారు. గురువారం మేనేజర్లు, సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉమ్మడి జిల్లాలోని 44 బ్రాంచ్లలో రైతుల రుణాలను 2026 మార్చి 31 న