సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా చూడకుండానే అనుమతి ఇచ్చారని మండిపడింది. కేరళ స్టోరీ-2 సినిమాపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల విడుదలైన ‘ది కేరళ స
KDP: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాజంపేట TDP ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. గురువారం సిద్ధవటం(మం) మూలపల్లెలో నూతనంగా నిర్మించిన 4 ‘గోకులం’ షెడ్లను ఆయన ప్రారంభించారు. పశువుల ఆరోగ్యం,
అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుతోంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ సెమీస్ ఆశలు సౌతాఫ్రికా విజయంపై ఆధారపడి ఉన్నాయి. సౌతాఫ్రికా ఓడితే భారత్ తన చివరి రెండ
కృష్ణా: గుడివాడలో జనసేన కార్యాలయంలో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు పోస్టర్ను జిల్లా కార్యదర్శి గంగాధర్ గురువారం ఆవిష్కరించారు. జనసేన ఇన్ ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్
JGL: రాయికల్ మండలంలోని రామాజీ పేట్ గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన సుమారు 650 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. అధికారులతో కలిసి నష్టం
BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం పర్యటించారు. ముందుగా గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ సర్పంచ్ భూక్యా సరితా సుధాకర్ ఉప సర్పంచ్ కుక్కల ముత్యాలరావు గ్రామ శాఖ అధ్యక్షులు బోగిన బోయిన కోటే
KMR: బీర్కూరు మండలంలోని బరంగు ఏడిగి గ్రామంలో గురువారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మొత్తం 142 మందికి పరీక్షలు చేయగా, 37 మందికి మోతిబిందు సమస్య ఉన్నట్లు వైద్య సహాయకులు అజయ్, రాకేశ్ తెలిపారు. వీరికి బోధన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించనున్
MDK: నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన బ్యాగరి రాకేశ్ జాతీయ స్థాయి కెమిస్ట్రీ పోటీ పరీక్షలో 98వ ర్యాంక్ సాధించి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్యాట సరిత ఆయనను సన్మానించారు. తల్లిదండ్రులు తమ పిల్ల
E.G: కొవ్వూరులో హోటల్స్ & వీధి వ్యాపారస్తులు తప్పనిసరిగా జన్యున్ ఆయిల్ మాత్రమే వాడాలని, ప్రతి దుకాణానికి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి గురువారం సూచించారు. వంటశాలల్లో కల్తీ నూనె వాడినట్లు గుర్త
SDPT: అక్కన్నపేట మండలం మల్చేరుతండా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ గుగులోతు మహేందర్ నాయక్, వార్డు సభ్యులు రజిత సంపత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాలు