TG: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. అతనిపై రూ. కోటి పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. క్రిశాంక్పై సైబర్ క్రైంలో కేసు పెడతానని హెచ్చరించారు.
AP: సీఎం చంద్రబాబును దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ కలిశారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు. ఈనెల 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. అలాగే, ఈ కార్యక్రమా
యుద్ధం కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటన విడుదల చేసింది. కేవలం ఒక్క రోజులోనే మరణాల సంఖ్య 555 నుంచి 787కి పెరిగింది. ఇందులో సాధారణ పౌరులు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్లోని మినాబ్లో ఒక ప్ర
MNCL: బెల్లంపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను 14వ వార్డు కౌన్సిలర్ ఆసాది మధు ఆధ్వర్యంలో మంగళవారం సత్కరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కారించమన్నారు. ఈ సందర్భంగా ఆసాది
NRML: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోలీ పండగ ప్రజలందరి జీవితాల్లో రంగులు నింపాలని కోరారు. ప్రజలు పండుగను
TG: సీపీఎం నేత తమ్మినేనిపై అభిశంసన తీర్మానం అనేది పార్టీ అంతర్గత అంశం అని ఆ పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర కమిటీలో కొన్ని లోపాలను సవరించుకోవాలని.. కేంద్ర కమిటీ సూచించిందన్నారు. లోపాలను సవరించుకుని ముందుకెళ్తామన్నారు. కేంద్ర, ర
WGL: 20వ డివిజన్ కాశిబుగ్గ శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ రామా సత్య నారాయణస్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హోలీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకను వైభవోపేతంగా జరిపారు.
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని MLR ఆటో యూనిట్లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ షెడ్డు బయట అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడున్న పాత వస్తువులతో పాటు, కొన్ని ఆటోలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కంపెనీ కార్మికులు గుర్తిం
JGL: పెగడపల్లి మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు రూ.12 లక్షల ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోయాయని ఎంపీవో శశికుమార్ రెడ్డి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లపై ఆయన మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా బక
SRPT: నడిగూడెం మండలం ఫారెస్ట్ పరిధిలో గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నడిగూడెం, మునగాల మండలాలకు చెందిన భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున