తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీకామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మాహాక్షేత్రంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై ఆలయ స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక
అన్నమయ్య: రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి హర్షవీణ ఇవాళ స్థానిక కోర్టుకు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో హైకోర్టు మార్చి 2న హర్షవీణకు షరతులతో కూడిన బెయిల్ మంజ
GNTR: వ్యవసాయంతో గ్రామీణ అభివృద్ధిలో మార్పు అనే అంశంపై రైతులకు వెబినార్ సందేశం, సమావేశం శుక్రవారం ఫిరంగిపురం–1 రైతు సేవా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృ
KMR: పాల్వంచ మండలం ఫరీద్పేటలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని
PPM: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొర
ADB: విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనీ పలువురు విద్యార్థులు కోరారు. శుక్రవారం నేరడిగొండలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో భాగంగా ఆయనకు వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీన
HNK: 59వ డివిజన్ వికాస్ నగర్ కాలనీలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో MLA నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజ
NLG: చిట్యాల ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ మలుపు వద్ద తెరిచి ఉన్న గేట్ వాల్ వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. స్కూల్ వెనుక వైపు నివసించే స్థానికులు, వాహనదారులు మలుపు వద్ద తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవాళ ఇదే వార్డులో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణా
W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ఇవాళ HM కొల్లాబత్తుల సూర్య కుమార్ అధ్యక్షతన జాతీయ దంత వైద్యుల దినోత్సవం జరిపారు. MIHP ఎం. అనిత మాట్లాడుతూ.. మన దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నారు. దంతాల పట్ల విద్యార్థులు తీసికోవలసిన జాగ్రత్తలు