సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో CSR కింద కెనరా బ్యాంకు సహకారంతో సంక్షేమ వసతి గృహాలకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం వాటర్ ప్యూరిఫైర్లను పంపిణీ చేశారు. మొదటి దశలో రూ.12.50 లక్షల విలువైన 10 వాటర్ ప్యూరిఫైర్లను అందజేసినట్లు కలెక్టర
GNTR: తెనాలి బోసురోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించి, వినతి పత్రాలను అందజేశారు
వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లోని కస్టోడియన్ సెంటర్లను సందర్శించి ప్రశ్నాపత్రాలు సీఎస్, డీవోలకు పంపిణీ చేసే విధానా
ATP: తాడిపత్రి-కడప జాతీయ రహదారిపై నెయ్యి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలోని నెయ్యి డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చేతికి దొరికిన బాటిళ్లు, బక
బోర్డు పరీక్షల్లో విద్యార్థులు చాట్జీపీటీతో చీటింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పలు జిల్లాల్లో ఎగ్జామినేషన్ సిబ్బంది మాస్ కాపీయింగ్&zwnj
NLG: శెట్టిపాలెంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదల దశాబ్దాల సొంతింటి కల నిజమైందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పన
NGKL: లింగాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, డాక్టర్ జయచంద్ర ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అవుసలికుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక టీబీ వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పెద్దలు రంగినేని శ్రీనివాసరావు సూచనల మేరకు, సర్పంచ్ కో
T20 WC విజయం తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన తొలి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ‘ఇది కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ప్లాన్ కూడా. ప్రతి ప్లేయర్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్’ అంటూ రాసుకొచ్చాడు. గంభీర్ తన పోస్టుక
ASR: అరకులోయ మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం రేపు జరగనుందని ఎంపీడీవో లవరాజు తెలిపారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు మండల పరిషద్ సమావేశ మందిరంలో ఎంపీపీ రంజపల్లి ఉషారాణి అధ్యక్షతనలో జరుగుతుందని అన్నారు. సమావేశంకు ZPTC, MPTCలు, సర్పంచ్లు రావాలని కోరారు