అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను అంగన్వాడీ టీచర్లు కలిశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల డిమాండ్లను ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ. 26 వేలు, రిటైర్మెంట్ అయిన టీచర్లకు రూ. 2 లక్షలు వెంటనే చెల్లించాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
Tags :