E.G: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని CPM జిల్లా కార్యదర్శి టీ.అరుణ్, జిల్లా నాయకులు బీ.పవన్ డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను పెంపును నిరసిస్తూ CPM ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో నిరసన చేపట్టారు. ఇప్పటికే నిత్య
అన్నమయ్య: కురబలకోట మండలంలో జరుగుతున్న ముదివేడు దండు మారెమ్మ జాతరకు వస్తుండగా ఇవాళ ఓ ఆటో ప్రమాదానికి గురై ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు చెందిన సూర్య, రజిని కుమార్, ప్రకాశ్ ప్రయాణిస్తున్న ఆటోను పుంగనూరు బైపాస్
ASF: కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ ప్రాంతానికి చెందిన బలుస కనుకమ్మ నిన్న అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రూరల్ SI సందీప్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు, సోమవారం బోరిగం గ్రామంలో ఆమెను గుర్తించి కుటుంబానికి అప్పగించారు. ఇంట్ల
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో CSR కింద కెనరా బ్యాంకు సహకారంతో సంక్షేమ వసతి గృహాలకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం వాటర్ ప్యూరిఫైర్లను పంపిణీ చేశారు. మొదటి దశలో రూ.12.50 లక్షల విలువైన 10 వాటర్ ప్యూరిఫైర్లను అందజేసినట్లు కలెక్టర
GNTR: తెనాలి బోసురోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించి, వినతి పత్రాలను అందజేశారు
వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లోని కస్టోడియన్ సెంటర్లను సందర్శించి ప్రశ్నాపత్రాలు సీఎస్, డీవోలకు పంపిణీ చేసే విధానా
ATP: తాడిపత్రి-కడప జాతీయ రహదారిపై నెయ్యి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలోని నెయ్యి డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చేతికి దొరికిన బాటిళ్లు, బక
బోర్డు పరీక్షల్లో విద్యార్థులు చాట్జీపీటీతో చీటింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పలు జిల్లాల్లో ఎగ్జామినేషన్ సిబ్బంది మాస్ కాపీయింగ్&zwnj
NLG: శెట్టిపాలెంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదల దశాబ్దాల సొంతింటి కల నిజమైందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పన