NLG: చిట్యాల ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ మలుపు వద్ద తెరిచి ఉన్న గేట్ వాల్ వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. స్కూల్ వెనుక వైపు నివసించే స్థానికులు, వాహనదారులు మలుపు వద్ద తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవాళ ఇదే వార్డులో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో, అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీపై మూతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.