MNCL: బెల్లంపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను 14వ వార్డు కౌన్సిలర్ ఆసాది మధు ఆధ్వర్యంలో మంగళవారం సత్కరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కారించమన్నారు. ఈ సందర్భంగా ఆసాది మధు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న వారిని అభినందించారు.