AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో మంత్రి లోకేష్ పర్యటించారు. బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్కేర్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిప
MBNR: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని ఎంపీ డీకే అరుణ సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా వర్సిటీ అధ్యాపకులుగా, రిజిస్ట్రార్గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. చిలుకూరు స్వామివారి సేవ
TG: సచివాలయంలో కార్యదర్శులతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం అవుతారు. 99 రోజుల యాక్షన్ప్లాన్పై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్ప్లాన్&
అన్నమయ్య: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిస్కమ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, జిల్లా అధ్య
BDK: పాల్వంచ టౌన్ హర్ష టౌన్షిప్ ఏరియాలో 31వ డివిజన్ కార్పొరేటర్ శ్యామల దినేష్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మేయర్ గణేష్ హాజరయ్యారు. మేయర్ దృష్టికి స్థానికులు పలు సమస్యలను తీసుకెళ్లారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అ
చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు.
SRPT: కోదాడ మండలం రెట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై ఈరోజు పాఠశాలకు వెళుతున్న శ్రావణ్ కుమార్, రవిచంద్రలను ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్, రవి
NGKL: కుమ్మెర ఘటన రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా ఆందోళనలు కొనసాగుతున్
AP: బనగానపల్లె బీసీ కాలనీలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. నిరుపేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతీ నెల ఒకటవ తేదీనే పింఛన్లను ల
TG: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ సిబ్బం