SDPT: శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి సహిత శ్రీరామచంద్రస్వామి నూతన దేవాలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా కోమటి సత్యనారాయణ, ఛైర్మన్గా వెల్దండి లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శిలుగా వడ్డేపల్లి అరుణ, వడ్డేపల్లి లక్ష్మయ్
KNR: కరీంనగర్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మరో 26 రోజుల గడువు మాత్రమే ఉన్నందున అధికారులు
టూ వీలర్ రైడింగ్ దిగ్గజం ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సేవల కోసం ‘ఓన్లీ’ పేరుతో సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం డెలివరీ యాప్గానే కాకుండా.. కస్టమర్లకు, రెస్టారెంట్లకు అత్యంత లాభదాయకమైన ప్లాట్ఫామ్&z
ADB: తాంసి మండలంలోని గిరిగాం గ్రామంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ బుధవారం రాత్రి పర్యటించారు. గ్రామ సర్పంచ్ దారట్ల ఉత్తం తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశ
ప్రకాశం: ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే లక్ష్యంగా కంభంలో ఎస్సై శివకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నైట్ బీట్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తూ,ఆధునిక సాంకేతికంతో వేల
SKLM: రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రైతుల ఆదాయ వృద్ధికి ప
KDP: బెళగావిలో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో ప్రతిభ కనబరిచిన వైవీయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అభినందించారు. డా. సునీత నేతృత్వంలో వెళ్లిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ క్విజ్, రంగోలి, పె
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్ వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్య లక్ష్మి మాట్లాడుతూ.. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి విభాగాల్లో యూనిట్ల గురించి వాటి ద్వారా అం
NZB: ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ అనే 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్
BPT: సూర్యఘర్’ పథకం ద్వారా బాపట్ల జిల్లాలోని 5 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 24,620 గృహాలకు సౌర విద్యుత్ అందించాలని సీపీడీసీఎల్ అధికారులకు బుధవారం సూచించారు. ముఖ్యంగా పిట్టలవాని