SDPT: శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి సహిత శ్రీరామచంద్రస్వామి నూతన దేవాలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా కోమటి సత్యనారాయణ, ఛైర్మన్గా వెల్దండి లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శిలుగా వడ్డేపల్లి అరుణ, వడ్డేపల్లి లక్ష్మయ్య, కోశాధికారిగా పంతం కన్యాకుమారి లను ఎన్నుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బూర్ల రాజయ్య, కొండా లక్ష్మణ్, కొండా రజిత హాజరయ్యారు.