NZB: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని మోపాల్ మండలం సిర్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రకృతిలో దొరికే సహజ ఆకులతో పక్షుల బొమ్మలు తయారు చేసి ప్రదర్శించారు. HM రాము మాట్లాడుతూ.. నో బ్యాగ్ డేతో విద
సత్యసాయి: పుట్టపర్తి లోని క్యాంప్ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు జబ్బు చేస్తే చికిత్స కోసం ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక
కృష్ణా: మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఏఐటీయుసీ జిల్లా కన్వీనర్ లింగం ఫిలిప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లను కలిసి వ
ATP: రాప్తాడుకు చెందిన కె.నారాయణస్వామి కుమార్తె ఐదేళ్ల భావన అనారోగ్యంతో విజయవాడలోని అనురాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆపరేషన్ కోసం అవసరమైన రూ.1.20 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే పరిటాల సునీత మంజూరు చేయించారు. శనివారం అనంతపురం క్యాంప్ కార్యా
ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పట్ల వైయస్సార్, జగన్ మాత్రమే శ్రద్ధ తీసుకొని వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్లు కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అబద్ధపు
TG: అభివృద్ధి చేయనీయకుండా ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తనను చంపాలని ప్రయత్నించారని వెల్లడించారు. కానీ, ఎంత మంది ప్రయత్నించినా దేవుడు కాపాడుతున్నాడన్నారు. ప్రతిరోజూ బతికి చస్తుంటానని, చావుకు భయపడేవాడిని
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతీమా శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం వల్లే రాష్ట్రం రెడ్ జోన్లోకి వెళ్లిందని ఆమె విమర్శించారు. అంబటి ఇంటిపై దాడి
NDL: బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం, నందవరం చౌడేశ్వరి దేవి మాత ఆలయాలు మార్చి 3న మూసి వేస్తున్నట్లు ఇవాళ ఆలయ అధికారులు పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాహు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంటలకు మూ
RR: నందిగామ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీని సర్పంచ్ కొమ్ము కృష్ణ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. సొంత ఇల
వేతనాలపై సినీ వర్కర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం డబుల్ కాల్షీట్, 9-9 కాల్షీట్, 4 గంటలకు అదనపు కాల్షీట్ ఇవ్వాలని కోరింది. అడిగిన వేతనాలు ఇచ్చినవారికే పనిచేస్తామని.. ఇది నిరసన కాదని, కొత్త వేతనాలపై తమ నిర్ణయమని తెలిపింది. మ