KMR: బీర్కుర్ మండలంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో నేషనల్ సైన్స్ డేను నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను, చిత్రపటాలను MEO వెంకన్న వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్
అన్నమయ్య: సామర్లకోట(మం) వేట్లపాలెంలో బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వ
PPM: పెదపెంకి గ్రామ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని ప్రతి వీధిని స
SKLM: జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందుతున్న పి. మాధవరావుకు శనివారం జిల్లా ఎస్పీ ఆఫీసులో రిటైర్మెంట్ కార్యక్రమం నిర్మించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి రమణ హాజరై, మాధవరావును పూలమాలలు, దుశాలువత
VSP: పెడగాడి టిడ్కో కాలనీ సీ-1 బ్లాక్లో మంచినీటి సమస్య తలెత్తడంతో బాధితుల పిలుపుమేరకు మున్సిపాలిటీ డిప్యూటీ ఈఈ కనకరాజు శనివారం వెంటనే స్పందించారు. శుద్ధ కారణంగా పైపులు స్ట్రక్ అవుతున్నాయని గుర్తించి, మూడు రోజుల్లో పైపులు, మేన్హోల్స్ క్
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ పదవీ విరమణ పొందిన సందర్భంగా ఘనంగా వీడ్కోలు సమావేశం శనివారం జరిగింది. టీఎన్జీఓస్ స్పెషల్ యూనిట్, మినిస్టీరియల్ 4వ తరగతి సిబ్బంది యూనియన్ సభ్యులు, ఆలయ ఉద్యోగులు, వేద పండిత
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, భోగాపురం మండలం, ముంజేరు గ్రామ పంచాయితీలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్య
JGL: ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి అధ్యక్షతన ఫిబ్రవరి-2026 మాసం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్త మాస్టర్ ప్లాన్ అమలుకు ప
MNCL: సమన్వయంతో పని చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అద మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య సూచించారు. చంద్రయ్య స్థానిక సంస్థల విభాగానికి నూతన అడిషనల్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడంతో లక్షెట్టిపేట ఎంపీడీవో సరోజ, మున
AKP: నాతవరం మండలంలో శాంతిభద్రతలు కరువయ్యాయని వైసీపీ మండల అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు అన్నారు. శనివారం నాయకులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం తమపై, తమ పార్టీ సానుభూతిపరులపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని, తప్పుడు కేసులు బనాయించి వారి