TG: కాంగ్రెస్ పార్టీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని వేల కోట్లు దోచుకుంటే వెయ్యి కోట్లు ఇస్తారో అర్థం చేసుకోవాలని తెలిపారు. డీపీఆర్ లేని ప్రాజెక్ట్ కోసం సామాన్యుల ఇళ్లు కూల్చేయడ
ATP: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి గ్రాండ్ టెస్టులు మొదలవుతాయని డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తెలుగు, బుధవారం హిందీ, గురువారం ఇంగ్లీష్, శుక్రవారం లెక్కలు, శనివారం భౌతిక శాస్త్రం, సోమవారం జీవశాస్త్రం, మంగళవారం సోషల్, పరీ
HNK: కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమీ ఫైనల్ క్రికెట్ పోటీలను ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ ప్రారంభించారు. క్రీడలతోనూ మానసిక ఉల్లాసం లభిస్తుందని, క్రీడలు క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయి అన్
KNR: పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాజుల రాజేశ్ (36) శనివారం సాయంత్రం పొలానికి వెళ్లి రాత్రి వరకూ తిరిగి రాలేదు. ఆందోళన
RR: ఉప్పల్ చిలుకానగర్కు చెందిన సతీష్ కుమార్ ఆరుట్ల మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలోని అద్దె ఇంటి బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న అతడిని ఇబ్రహీంపట్
SRD: కాలనీలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి త్వరలో నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పోచారం పరిధిలోని మహిధర లగ్జూరియా కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణ పనుల కోసం నిర్వహించిన భూమి పూ
సూది, దారం, పూసలతో వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, కేవలం పూసలను దారానికి గుచ్చుతూ, మనుషుల ముఖచిత్రాలను అచ్చుగుద్దినట్లు సృష్టించడం గొప్ప కళా నైపుణ్యం. ఈ బీడ్స్ ఆర్టిస్టులు పూసల రంగుల కలయికతో ఫొటోలోని వ్యక్తుల పోలికలు
TG: హైదరాబాద్ గంధంగూడలోని మూసీ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అలాంటిది ప్రభుత్వమే ఇళ్ల కూల్చివేతకు దిగడం దారుణమన్నారు. మూసీ సుందరీకరణ ముఖ్యమేనని.. కానీ విధ్
MNCL: బెల్లంపల్లి మండలం దుగ్నపల్లి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ నాథరి స్వామి హాజరై ప్రారంభించారు. స్వామి మాట్లాడుతూ నేటి యువత
CTR: పలమనేరు రూరల్ మండలంలోని జగమర్ల పంచాయతీ దేవలంపేట నందున్న శ్రీ వందన మల్లేశ్వర స్వామి దేవాలయం నందు త్రయోదశి ఆదివారం శ్రీపార్వతి వందన మల్లేశ్వర స్వామికి అత్యంత ఘనంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆది దంపతుల కళ్యాణోత్సవం కన్నుల విందుగా తిలకిం