HNK: కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమీ ఫైనల్ క్రికెట్ పోటీలను ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ ప్రారంభించారు. క్రీడలతోనూ మానసిక ఉల్లాసం లభిస్తుందని, క్రీడలు క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయి అన్నారు. కేయూ సీఐ రవికుమార్, ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద నరేష్, క్రీడాకారులు ఉన్నారు.