అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ రాష్ట్రంలోని ఓ బార్లో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. సాయుధుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు కాల్పులు జరగడంతో నిందితుడు కూడా మృతిచెందినట్లు పోలీసులు
RR: సామరస్యం పెంపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్య పాత్ర వహిస్తాయని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని మిలీనియం టౌన్షిప్లో యువ నాయకులు కబీర్, తదితరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రంజ
BHPL: రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామన్న ఎన్నికల హామీ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని TRP మొగులపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ పటేల్ డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ.4,000 ఆసరా పెన్షన్, విద్యార్థులకు ర
KNR: శంకరపట్నం మండల ఆర్ఎంపీ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొలంగూర్కు చెందిన పెంట సాంబయ్యను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్యను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున
NTR: నందిగామలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు
TG: ఓ మహిళ తన భర్తను హత్యచేసిన దారుణ ఘటన హైదరాబాద్లోని ముషిరాబాద్లో జరిగింది. మద్యం తాగి హింసిస్తున్నాడని కట్టుకున్న భార్యే.. భర్తను హతమార్చింది. తాగి వచ్చిన భర్త గొడవకు దిగడం విచక్షణ కొల్పోయి దాడి చేసి దీంతో అతడు మృతి చెందాడు. ఘటనా స్థలాన
ASR: మహిళల రక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పాడేరు సీఐ దీనబంధు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వ
NLG: మిర్యాలగూడలో రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఇవాళ ఉత్సాహంగా జరిగింది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల హక్కుల కోసం INTUC ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి,
BHNG: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆరెకటిక సంఘం అధ్యక్షులు హీరే కార్ శ్రీను ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెకటిక సంఘం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలకు ప్రత
జనగామ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, షీటీం కేంద్రాలను డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. డీజీపీకి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఘన స్వాగతం పలి