RR: దిల్సుఖ్నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి (వంద కోట్లు) జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని, ప్రత్
KRNL: కర్నూలులోని సీ. క్యాంపు రైతుబజారుకు నేడు సెలవు ప్రకటించినట్లు ఎస్టేటు అధికారి కళ్యాణి, హార్టీకల్చర్ కన్సల్టెంటు శివకుమార్ తెలిపారు. రైతుబజారుకు వినియోగదారులు, రైతుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున శ్రుభతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా త
WGL: నగరంలో పదవీవిరమణ చేసి 6నెలలు గడిచినా తన భర్తకు రావాల్సిన ప్రయోజనాలు అందలేదని విజయలక్ష్మి నేడు సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్ను వేడుకున్నారు. ఏఎస్ఐగా రిటైర్ అయిన వీవీఎల్ఎన్ మూర్తి గుండెసమస్యతో సికింద్రాబాద్లో చికిత్స పొందుతున్నార
HYD: హెచ్-సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం. 2, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఈ నెల 27 నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనుల కారణంగా రద్దీ ఏర్ప
NZB: TU పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు నేడు చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు.నేడు సాయంత్రం లోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా రూ.1210 ఫీజు చెల్లించవచ్చన్నారు.రూ.100 అ
వనపర్తి మండలంలోని సవాయిగూడెం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వీ.రజని పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, విద్యా హక్కు చట్టాలపై అవగాహన క
SRPT- నడిగూడెం మండలం సిరిపురం సబ్ స్టేషన్ ఫీడర్ పరిధిలోని సిరిపురం గ్రామంలో నేడు ఉ.9.00 నుంచి మ.2.00 గంటల మధ్య విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. గ్రామంలోని ఐదవ వార్డుకు చెందిన బండల బజార్లో విద్యుత్తు సరఫరాకు ఆటంక
SRPT- నడిగూడెం మండలం సిరిపురం సబ్ స్టేషన్ ఫీడర్ పరిధిలోని సిరిపురం గ్రామంలో నేడు ఉ.9.00 నుంచి మ.2.00 గంటల మధ్య విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. గ్రామంలోని ఐదవ వార్డుకు చెందిన బండల బజార్లో విద్యుత్తు సరఫరాకు ఆటంక
SRCL: చందుర్తి మండలం మరిగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యా యి. మల్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గురువారం రాత్రి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 10 కు సమాచార
KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మకల్ ఫ్లైఓవర్, ఆరెపల్లి, కృష్ణానగర్ ప్రాంతాల్లో పోలీసులు గురువారం దాడులు నిర్వహించి 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న మల్లేష్, లక్ష్మిపతి, స్వామిదాస్, సత్