VSP: మధురవాడలోని బక్కన్నపాలెం సమీపంలోని ఓ లేబర్ క్యాంప్లో యువకుడు హత్యకు గురయ్యాడు. పీఎంపాలెం CI బాలకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. జార్ఖండికి చెందిన సికింధర్(19) తోటి కూలీలైన శ్యామ్, నజరుల్లతో మంళవారం వివాదం జరిగింది. దీంతో వారు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన సికింధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.