ATP: అనంతపురం బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా గాజుల పద్మజ ఎన్నికవ్వడంపై జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది జిల్లా చరిత్రలో సువర్ణ అధ్యాయమని కొనియాడారు. పార్టీ శ్రేణులతో కలిసి పద్మజను ఆమె స్వగృహంలో ఘనంగా సత్కరించారు. తండ్రి నారాయణస్వామి ఆశీస్సులతో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.